ఇటీవల వెలువడిన పదవ తరగతి ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన సిరికొండ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల విద్యార్థులను కలెక్టర్ ఇలా త్రిపాఠి అభినందించారు. 582 మార్కులు సాధించిన సుదీప్తినితో పాటు 550 పైన మార్కులు...
నిజామాబాద్, మే 04 : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి...
భిక్కనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్(సీఐ)గా జగడం నరేష్ నియమితులయ్యారు. ఈ మేరకు మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న సంపత్ కుమార్ను బదిలీ...
రాష్ట్ర బీసీ డెవలప్మెంట్ కమిటీ సలహాదారుగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు నియామకం పట్ల నిజామాబాద్ జెండా గుడి చైర్మన్ లవంగం ప్రమోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
సామాజిక...
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమానికి వచ్చే అర్జీదారుల ఆకలి తీర్చేందుకు సుభాష్ నగర్ సీనియర్ సిటిజన్స్ ఫోరం తమ ఉదారతను చాటుకుంది.
గత కొంతకాలంగా కొనసాగిస్తున్న సేవా...
మెగాస్టార్ చిరంజీవి కి ఈసారి పండగ బాగా కల్సి వచ్చింది వింటేజ్ లుక్ తో అనిల్ రావిపూడి తెరకెక్కించిన “మన శంకర వరప్రసాద్ గారు”ఈ సంక్రాంతికి హిట్ టాక్ వచ్చింది. ఆయన కూతురు...
హీరో శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు...మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు శివాజికి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది..
మహిళా కమిషన్ ముందు ఈనెల 27 వ తేదీన వ్యక్తిగతంగా...
బెట్టింగ్ యాప్ కేసులో నటుడు విజయ్ దేవరకొండ బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. బషీర్ బాగ్ లోని కార్యాలయంలో ఆయనను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద వారి వాంగ్మూలాలను...
రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గద్దర్ అవార్డులను ప్రకటించింది.ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప)కు దక్కింది .
ఉత్తమ నటి నివేతా థామస్
(ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్ (కల్కి)
ఉత్తమ మొదటి చిత్రం కల్కి
ఉత్తమ...
ఇటీవల వెలువడిన పదవ తరగతి ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన సిరికొండ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల విద్యార్థులను కలెక్టర్ ఇలా త్రిపాఠి అభినందించారు. 582 మార్కులు సాధించిన సుదీప్తినితో పాటు 550 పైన మార్కులు...
Recent Comments