కామారెడ్డి జిల్లా రాజంపేట పోలీస్స్టేషన్ ఎస్ఐ ఆంజనేయులు రూ.30 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డట్లు సమాచారం.
ఓ కేసు విషయంలో అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్...
నాగులచవితి పర్వదినం, అందునా సోమవారం కావడంతో నిజామాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తెల్లవారుజామున నుంచే భక్తులు శివాలయాలకు తరలిరావడంతో ఆలయాలు భక్తజన సందోహంగా మారాయి. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగాయి. నగరంలోని...
జిల్లాలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బి. రాజాగౌడ్ నునియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్)గా ఎస్జీడీసీ హోదాలో పనిచేస్తున్న బి. రాజాగౌడ్ను...
హైదరాబాద్ మహానగరం అసలైన పండగ శోభ తో మురిసి పోయింది. లష్కర్ బోనాలు చివరి అంకానికి చేరాయి ఆషాఢమాసం చివరి ఆదివారం రోజు కావడంతో అమ్మవారి ఆలయాలకు భక్తులు లక్షలాది...
తొక్కిస లాట కేసులో నిందితుడిగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. గతేడాది ఆర్టీసీ క్రాస్రోడ్లోని సంధ్య థియేటర్లో 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా...
మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరో గా జాన్వీ హీరోయిన్ గా బుచ్చిబాబు సాన తెరకెక్కించిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ఇవాళ గురువారం జూన్ 4,న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది ,...
ఇటుక బట్టీల యజమాని అక్రమ నిర్బంధంలో, కంచె లోపల నరకయాతన అనుభవిస్తున్న కార్మికులకు విముక్తి లభించింది. తమిళనాడు హైకోర్టు జారీ చేసిన అత్యవసర ఉత్తర్వులతో శనివారం ఆర్మూర్ పోలీసులు మగ్గిడిలోని ఇటుక బట్టీలపై...
మెగాస్టార్ చిరంజీవి కి ఈసారి పండగ బాగా కల్సి వచ్చింది వింటేజ్ లుక్ తో అనిల్ రావిపూడి తెరకెక్కించిన “మన శంకర వరప్రసాద్ గారు”ఈ సంక్రాంతికి హిట్ టాక్ వచ్చింది. ఆయన కూతురు...
కామారెడ్డి జిల్లా రాజంపేట పోలీస్స్టేషన్ ఎస్ఐ ఆంజనేయులు రూ.30 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డట్లు సమాచారం.
ఓ కేసు విషయంలో అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్...
Recent Comments