నగరంలోని 50 క్వార్టర్స్ నాగారం ప్రాంతానికి చెందిన ఓ మహిళ అదృశ్యమైనట్లు ఐదో టౌన్ ఎస్ఐ సునీల్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఎనుగంటి సౌమ్య (26)కు రాజుతో వివాహమైంది.
ప్రస్తుతం...
పోలీస్ ఉద్యోగార్థుల ప్రీ-రిక్రూట్మెంట్ శిక్షణ శిబిరం సందర్శనప్రభుత్వ ఉద్యోగాలకు తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఏకాగ్రత, పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలమని కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. పోలీస్ ఉద్యోగార్థుల...
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు పదోన్నతులు కల్పించారు. ఎ.గణేష్ (పీసీ–74) – టౌన్–2 పోలీస్స్టేషన్, నిజామాబాద్, అలాగే కే.వినోద్కుమార్...
గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ భుజంగరావు సూచించారు. వినాయక చతుర్థి ఉత్సవాలను పురస్కరించుకుని సమీకృత జిల్లా...
పోలీస్ ఉద్యోగార్థుల ప్రీ-రిక్రూట్మెంట్ శిక్షణ శిబిరం సందర్శనప్రభుత్వ ఉద్యోగాలకు తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఏకాగ్రత, పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలమని కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. పోలీస్ ఉద్యోగార్థుల...
తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు, రాష్ట్ర అధ్యక్షుడు అంజి యాదవ్ ఆదేశాలతో మంగళవారం నిజామాబాద్లో హెచ్పీవీ వ్యాక్సిన్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల...
నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరినీ వెనుక నుంచి ఇన్నోవా ఢీకొట్టిన ఘటన లో ఒకరు మృతి చెందగా మరొకరు సీరియస్ ఉన్నారు రాయదుర్గంలో పోలీసు స్టేషన్ పరిధి లో ఈ ఘటన జరిగింది...
రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా ప్రదర్శన నిలిపివేయడంపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్లోని వెంకటరమణ థియేటర్ వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సినిమా చూసేందుకు చుట్టుపక్కల...
మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం రాత్రి టాక్సిక్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో జరిగిన తొక్కిస లాట ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసారు యునివర్సిటీ నిర్వాహకుల తో పాటు సినిమా...
హైదరాబాద్ మహానగరం అసలైన పండగ శోభ తో మురిసి పోయింది. లష్కర్ బోనాలు చివరి అంకానికి చేరాయి ఆషాఢమాసం చివరి ఆదివారం రోజు కావడంతో అమ్మవారి ఆలయాలకు భక్తులు లక్షలాది...
నగరంలోని 50 క్వార్టర్స్ నాగారం ప్రాంతానికి చెందిన ఓ మహిళ అదృశ్యమైనట్లు ఐదో టౌన్ ఎస్ఐ సునీల్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఎనుగంటి సౌమ్య (26)కు రాజుతో వివాహమైంది.
ప్రస్తుతం...
Recent Comments